తిరుమల: మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు.
దేవాలయ అధికారుల స్వాగతంతో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల: మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు.
దేవాలయ అధికారుల స్వాగతంతో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.