Homeహన్మకొండవైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే నాయిని

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే నాయిని

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, నియోజకవర్గ అభివృద్ధి, సమగ్ర సంక్షేమం కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments