Homeలేటెస్ట్ న్యూస్రైలులో 20తులాల బంగారం చోరీ

రైలులో 20తులాల బంగారం చోరీ

హనుమకొండ: రైలులో 20తులాల బంగారం చోరీ

విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్ లోని A2 కోచ్ లో 20 తులాల బంగారం చోరీ.

విశాఖకు చెందిన దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులో ఉన్న బంగారం మాయం.

ఉదయం లేచి చూసేసరికి బ్యాగులోని బంగారం కనబడకపోవడంతో బంగారం చోరీకి గురి అయినట్టు గుర్తించారు.

బాధితులు జీఆర్పికి పోలీసులకు ఫిర్యాదు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాజీపేట జిఆర్పి పోలీసులు

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments