Homeతెలంగాణకేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

కేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments