హనుమకొండ జిల్లా :
ప్రసిద్ధ వెయ్యి స్థంబాల ఆలయానికి చేరుకున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి
పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు , అధికారులు….
ఈ సందర్భం గా రుద్రేశ్వర స్వామికి ప్రత్యేకం గా పూజలు నిర్వహించిన మంత్రి వర్యులు.