ఉదయం 8గంటలకు భద్రకాళి అమ్మ వారిని దర్శించుకొనున కేంద్ర మంత్రి.
ఉదయం 9 గంటలకు వేయి స్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వర స్వామిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి.
కాజీపేట లోని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించనున్న కేంద్ర మంత్రి.
మధ్యాహ్నం 12:45కు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అధికారులతో సమావేశం.
సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.