హనుమకొండ: రెడ్డి కాలనీలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
12 మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్
సుమారు 2,39,660రూపాయల నగదుతో పాటు 12మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగింత.
హనుమకొండ: రెడ్డి కాలనీలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
12 మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్
సుమారు 2,39,660రూపాయల నగదుతో పాటు 12మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగింత.