హనుమకొండ జిల్లా
పట్ట పగలు దొంగతనాలు చేసే ముఠా అరెస్ట్
తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ , కేయూసి పోలీసులు
నిందితులనుంచి సుమారు 16 లక్షల విలువగల 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించిన సిపి