వందేభారత్ స్లీపర్ రైలు దూర ప్రయాణాలకు సిద్ధంగా ఉంది! కోల్కతా-గువాహటి మార్గంలో త్వరలో పరుగెత్తనున్న ఈ అత్యాధునిక రైలుకు రైల్వే శాఖ ఛార్జీలు, బుకింగ్ నియమాలు ప్రకటించింది.
ప్రధాన ఫీచర్స్:
- నో RAC, నో వెయిటింగ్ – కన్ఫర్మ్డ్ టిక్కెట్స్ మాత్రమే
- 400 కి.మీ మినిమమ్ ఛార్జ్ (ప్రయాణ దూరం తక్కువైనా)
- 3AC: ₹960 | 2AC: ₹1,240 | 1AC: ₹1,520 (400 కి.మీ వరకు)
- 1000 కి.మీ (కోల్కతా-గువాహటి): 3AC: ₹2,400 | 2AC: ₹3,100 | 1AC: ₹3,800
ప్రతి కి.మీ ఛార్జీలు:
3AC: ₹2.4/కి.మీ
2AC: ₹3.1/కి.మీ
1AC: ₹3.8/కి.మీ
(GST Extra)
రాజధాని రైలుల కంటే కొంచెం ఎక్కువ ఛార్జీలతో ప్రీమియం సర్వీస్. 2026లో 12 వందేభారత్ స్లీపర్ రైలులు పరుగెత్తనున్నాయి!