Homeవరంగల్వరంగల్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న వాహనదారులకు ముఖ్య గమనిక

వరంగల్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న వాహనదారులకు ముఖ్య గమనిక

వరంగల్ కరీమాబాద్ వై బ్రిడ్జ్ ను ఈరోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు మూసి వేయడంమే కాకుండా పలు రహదారులను కూడా మూసి వేయడం జరుగుతుంది.

అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా ద్విచక్ర వాహనాలతో రోడ్లమీదకి వస్తె వారిపై చట్టరీత్య కేసు నమోదు చేసి వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది.

వాహనదారులు అందరు పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీసుల విజ్ఞప్తి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments